తప్పుడు బెయిల్ పత్రాలు సమర్పించిన వ్యక్తిపై కేసు

తప్పుడు బెయిల్ పత్రాలు సమర్పించిన వ్యక్తిపై కేసు

VZM: 2024లో ఎస్.కోట పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో నాసిక్‌కు చెందిన తమన్నా జావేద్ నిందితుడు. ఈ కేసులో ఎస్.కోటకి చెందిన ఎస్.సాంబశివరావు, నిందితుడికి బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే, దరఖాస్తును పరిశీలించిన కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలింది. కోర్టు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.