ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి

ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన అమృత్ స్వచ్ఛ కృష్ణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ బ్లాటింగ్ ప్లాంట్‌ను కలెక్టర్ బాలాజీతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వం లక్ష్యమని, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి వస్తుందన్నారు.