ఈనెల 8న మండల సర్వసభ్య సమావేశం: ఎంపీడీవో

ఈనెల 8న మండల సర్వసభ్య సమావేశం: ఎంపీడీవో

KRNL: హాలహర్వి ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 8న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఇవాళ ఎంపీడీవో వరలక్ష్మి తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తమ శాఖల పనితీరు నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి సమావేశాన్ని జయప్రదం చేయాలన్నారు.