శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి మాజీ సీఎంకు ఆహ్వానం

శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి మాజీ సీఎంకు ఆహ్వానం

కృష్ణా: మాజీ సీఎం YS జగన్‌ను ఆయన నివాసంలో కలిసి శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్‌ కుమార రామానుజ జీయర్‌ స్వామి శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి ఆహ్వానించారు. కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానంలో రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈనెల 19 నుంచి 29 వరకు మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు.