'స్కాలర్ షిప్లు విడుదల చేయాలంటూ ర్యాలీ'

HYD: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దిల్ సుఖ్ నగర్లో PDSU ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కానీ ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.