నాదెండ్ల మనోహర్‌ను కలిసిన బాల మురళీకృష్ణ

నాదెండ్ల మనోహర్‌ను కలిసిన బాల మురళీకృష్ణ

TPT: రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను నిన్న సత్యవేడు జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై చర్చించారు. నిరుపేదలకు రూ.400 సభ్యత్వ రుసుమును తామే భరిస్తామని తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. సభ్యత్వం కోసం 9866383898 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.