జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

NGKL: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో 14.1 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి 14.2 డిగ్రీలు, బిజినపల్లి, తెలకపల్లి 14.9 డిగ్రీలు, యంగంపల్లి 15.1 డిగ్రీలు, ఎల్లికల్ 15.2 డిగ్రీలు, అమ్రాబాద్ 15.3 డిగ్రీలు, కొండరెడ్డిపల్లి, కుమ్మెర 15.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.