పడిపోయిన ఇళ్ల మట్టి తొలగింపు

పడిపోయిన ఇళ్ల మట్టి తొలగింపు

MBNR: పట్టణంలోని రవీంద్రనగర్‌లో పాత ఇండ్లు కూలిపోయి పాములు సంచరించడం, అపరిశుభ్రంగా మారడంతో 53వ డివిజన్ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర కమిషనర్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సోమవారం జెసిబి సహాయంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పడిపోయిన ఇళ్ల మట్టి, ముళ్లపొదలను తొలగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.