అర్జీలు స్వీకరించిన కలెక్టర్
CTR: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్, DRO.మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు.