'స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'

'స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'

ATP: గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై అర్జీదారుల నుంచి మండల తహశీల్దార్ పుణ్యవతి అర్జీలను స్వీకరించారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే స్వీకరించిన అర్జీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.