సాయి పల్లవి 'ఏక్ దిన్' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ 'ఏక్ దిన్'. సునీల్ పాండే దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా 2026 మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్.. ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సాయి పల్లవి 'మీరా'గా కనిపించనుంది. ఇక ఈ మూవీతో పల్లవి బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.