VIDEO: కుందూ నదిపై శిథిలావస్థలో పాత బ్రిడ్జి

VIDEO: కుందూ నదిపై శిథిలావస్థలో పాత బ్రిడ్జి

NDL: నందమూరి నగర్, రాయమల్పురం, పోలూరుగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాలలో కుందూ నదిపై నిర్మించిన పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభమైనా, ఏళ్లుగా నిర్మాణ దశలోనే నిలిచిపోయాయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను, భారీ వర్షాల కారణంగా ఈ మార్గం మూసివేశారు. ఇవాళ నడిచి వెళ్లే మార్గమే అనుమతించారు.