కాంగ్రెస్‌తోనే భద్రాద్రి అభివృద్ధి : పోరిక బలరామ్ నాయక్

కాంగ్రెస్‌తోనే భద్రాద్రి అభివృద్ధి : పోరిక బలరామ్ నాయక్

ఖమ్మం: అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ ఎంపి, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అన్నారు. శనివారం భద్రాచలంలో డీసీసీ అధ్యక్షులు పొదేం వీరయ్య నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ‌ కేంద్ర మంత్రిగా తను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. భద్రాచలం అభివృద్ధి బాధ్యత నాదే అన్నారు.