రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

VSP: ఆనందపురం మండలం మామిడిలోవలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నవీకరించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి పూర్తి వివరాలు తెలుసుకునే విధంగా పాస్ బుక్స్ అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులు వేగంగా చేపడుతోందన్నారు.