నజీర్ అహమ్మద్‌పై ఆరోపణలు ఖండన

నజీర్ అహమ్మద్‌పై ఆరోపణలు ఖండన

KRNL: ఎమ్మిగనూరులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ డి.నజీర్ అహమ్మద్‌పై వచ్చిన ఆరోపణలను వైసీపీ నేతలు ఆదివారం ఖండించారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారన్న ప్రచారం అసత్యమని తెలిపారు. బాధితులే డబ్బులు ఇవ్వలేదని వీడియోల్లో స్పష్టం చేశారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.