అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి: మంత్రి

అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి: మంత్రి

MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. మహబూబాబాద్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు.