నేడు అర్జీలు స్వీకరించనున్న ఎమ్మెల్యే

నేడు అర్జీలు స్వీకరించనున్న ఎమ్మెల్యే

NLR: తోటపల్లి గూడూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహిస్తున్నట్లు MPDO వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొంటారన్నారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం రూపంలో విన్నవించవచ్చని పేర్కొన్నారు.