డయల్​ 100ను దుర్వినియోగం చేసి వ్యక్తికి జైలుశిక్ష

డయల్​ 100ను దుర్వినియోగం చేసి వ్యక్తికి జైలుశిక్ష

NZB: డయల్​ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. మెండోరా గ్రామానికి చెందిన సందేశ్​బాబు అనే వ్యక్తి మద్యం మత్తులో డయల్​ 100కు ఫోన్​ చేసి పోలీసు సమాయాన్ని వృథా చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్మూర్​ కోర్టులో ప్రవేశపెట్టారు. నాలుగురోజుల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చారని ఎస్సై సుహాసిని తెలిపారు.