478 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

478 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

ELR: కొయ్యలగూడెం మండలం, పొంగుటూరులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను 478 మంది అర్హులైన రైతులకు పంపిణీ చేశారు.