MGBSలో తనిఖీలు

HYD: MGBSలో తూర్పు జోన్ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రీజినల్ మేనేజర్ శ్రీలతతో కలిసి భద్రత, బందోబస్తుపై సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు.