స్కూల్ బస్సు వాహనచోదకులతో అవగాహన కార్యక్రమం

స్కూల్ బస్సు వాహనచోదకులతో అవగాహన కార్యక్రమం

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాలతో స్కూల్ బస్సు వాహనచోదకులతో పట్టణ ఎస్ఐ, MVIలతో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రాణాలు తమ చేతిలో ఉన్నాయని చోదకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వాహనం నడిపినప్పుడు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.