ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రభుత్వం కీలక నిర్ణయం

హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ సలహాదారులకు కేబినెట్ హోదా రద్దు చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. కీలక పదవుల్లో ఉన్న నేతల జీతాల్లో 20 శాతం కోత విధించింది. పొదుపు చర్యల్లో భాగంగానే ఈ కోతలు విధించినట్లు తెలుస్తోంది.