VIDEO: పోచారం ప్రాజెక్టులోకి 4,734 క్యూసెక్కుల వరద

VIDEO: పోచారం ప్రాజెక్టులోకి 4,734 క్యూసెక్కుల వరద

KMR: ఎల్లారెడ్డి-నాగిరెడ్డిపేట్ మండలాల రైతులకు వరప్రదాయనిగా నిలుస్తున్న నిజాం కాలం నాటి పోచారం ప్రాజెక్టు జలాశయంలోకి శనివారం 4,734 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు డీఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. వచ్చిన వరద ప్రాజెక్టు కట్టపై నుంచి మంజీర నది ద్వారా నిజాంసాగర్‌లోకి వెళ్తుందని ఆయన చెప్పారు.