సచివాలయ స్థలం కబ్జా పట్టించుకొని అధికారులు
VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ కూతవేటు దూరంలో ఉన్న సచివాలయం-4 వద్ద ఓ వ్యక్తి బడ్డీ ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగస్తులు కార్యాలయానికి వెళ్ళడానికి ఆ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తారు. సచివాలయ స్థలం కబ్జా జరిగిన అధికారులు దానివైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలం కబ్జా గురైన పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.