టీమిండియా మాజీ క్రికెటర్లకు ఈడీ బిగ్ షాక్

టీమిండియా మాజీ క్రికెటర్లకు ఈడీ బిగ్ షాక్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. వీరిద్దరికీ సంబంధించిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వీరిద్దరినీ విచారించింది. తాజాగా వీరి ఆస్తులను జప్తు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.