మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

PLD: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 'మీకోసం' కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. ఇవాళ జరిగే పీజీఆర్ఎస్‌కు హాజరై మీ సమస్యలను తెలియజేయవచ్చని ఆమె తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను https://meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలపాలన్నారు.