VIDEO: పెరిగిన నాన్ ఏసి మిర్చి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,000, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,100, కొత్త పత్తి ధర రూ.7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా.. అటు ఏసీ మిర్చి ధర, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.