మహా కుంభాభిషేకం ఏర్పాట్లు పూర్తి

మహా కుంభాభిషేకం ఏర్పాట్లు పూర్తి

TPT: గాంధీపురం పంచాయతీలో నూతనంగా నిర్మించిన కామాక్షి సమేత అగస్తీశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకానికి నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మహా కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.