‘భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’
KMR: లింగంపేటలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.