అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు: MP

అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు: MP

SRD: అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు లభిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన ప్రభుత్వం ఉపాధ్యాయుడు భాస్కర్ రిటైర్మెంట్ అభినందన సభ నేడు ఖేడ్‌లోని బసవ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ హాజరై ఉద్యోగ విరమణ పొందిన భాస్కర్‌కు శాలువ కప్పి సన్మానించారు.