పంజాబ్‌లోకి విధ్వంసకర ప్లేయర్

పంజాబ్‌లోకి విధ్వంసకర ప్లేయర్

IPL 2025 సీజన్ నుంచి పంజాబ్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, అతడి స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ తీసుకుంది. కాగా, మిచెల్ ఓవెన్ 2024-25 సీజన్‌లో బిగ్‌బాష్ లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 200 స్ట్రైక్‌రేట్‌తో 452 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు.