VIDEO: పెరిగిన ఏసీ మిర్చి, తగ్గిన కొత్త మిర్చి, పత్తి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,200, కొత్త మిర్చి రూ.15,012, పత్తి ధర రూ.7,300 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ.75 పెరగగా.. కొత్త మిర్చి ధర రూ. 201, పత్తి ధర రూ. 200 తగ్గినట్లు పేర్కొన్నారు.