'ఏబీఎన్‌పై దాడులు హేయం'

'ఏబీఎన్‌పై దాడులు హేయం'

PLD: తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే జగన్ ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతిపై దాడులు చేయిస్తున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత నేతలే తనను వ్యతిరేకిస్తున్నారన్న అక్కసుతో దాడులకు పురిగొల్పుతున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.