NDA నేతలకు మోదీ హెచ్చరిక!

NDA కూటమి నేతలను ప్రధాని మోదీ హెచ్చరించారు. పబ్లిక్గా మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అవనసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చిరించినట్లు సమాచారం. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో మరో దేశం జోక్యం లేదని స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ డీజీఎంవో అభ్యర్థన మేరకే ఒప్పందం చేసుకున్నామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి.