2029 నాటికి ప్రతి పేదవాడికీ సొంతిల్లు: మంత్రి
SKLM: ప్రతి పేదవాడికి 2029 నాటికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ. 900 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించి, అర్హులందరికీ పారదర్శకంగా గృహాలను అందిస్తుంది అని అన్నారు.