ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్కు MP లేఖ

NDL: పాకిస్థాన్ కవ్వింపు చర్యల దృష్ట్యా జమ్మూ కశ్మీర్లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్గా ఉన్న లవ్ అగర్వాల్కు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లేఖ రాశారు. జమ్మూలోని ఏపీ విద్యార్థులను సేఫ్గా తీసుకురావాలని, కేంద్ర అధికారులతో సమన్వయం చేయాలని అభ్యర్థించారు.