పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

JGL: పనుల జాతర-2025లో భాగంగా శుక్రవారం కొడిమ్యాల మండల చెప్యాల, అప్పారావుపేట గ్రామాలలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి పథంలో నడిచినప్పుడే దేశ పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు.