నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

BHPL: రేగొండ మండలం రేపాక గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా జరిగిన హత్య కేసులో రేగొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన కుర్రే చేరలు (55) అనే వ్యక్తి తన అన్న కుమారులైన రామ్, లక్ష్మణ్‌ల దాడికి గురై మృతి చెందాడు. CH కరుణాకర్ రావు మాట్లాడుతూ, కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు.