'డోన్‌ను కర్నూలులో కలపాలి'

'డోన్‌ను కర్నూలులో కలపాలి'

KRNL: నంద్యాలలో డీసీసీ అధ్యక్షుడు మద్దిలేటి సీఎం చంద్రబాబును డోన్‌ను కర్నూలులో కలపాలని కోరారు. డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. డోన్ నుంచి నంద్యాలకు వెళ్లాలంటే ఎక్కువ వ్యయం, ప్రయాసాలు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు.