సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే
ATP: జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘనంగా స్వాగతం పలికారు. యాడికి మండలంలోని హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం గుంతకల్లు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. ఈ పర్యటనలో నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.