నెల్లూరులో వాజ్‌పేయి విగ్రహా విష్కరణ

నెల్లూరులో వాజ్‌పేయి విగ్రహా విష్కరణ

నెలూరులో సోమవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సత్య కుమార్ యాదవ్ తదితర నేతలు హాజరయ్యారు.