ఒక్క టీచర్ పోస్టుకు 85 మంది పోటీ

ఒక్క టీచర్ పోస్టుకు 85 మంది పోటీ

శ్రీకాకుళం జిల్లాకు డీఎస్సీలో 458 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ క్రమంలో జిల్లాలో 22,648 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి 39,235 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తంగా ఒక్కో పోస్టుకు 85 మంది పోటీపడుతున్నారు. కొంచెం కష్టపడితే జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు.