మాతృ, శిశు మరణాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

మాతృ, శిశు మరణాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

VZM: జిల్లాలో మాతృ, శిశు మ‌ర‌ణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మ‌ర‌ణాలు సంభవించకుండా ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ కోస‌మే వైద్య అధికారులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. మీటర్నల్ చైల్డ్ డెత్ సర్వేలెన్స్ రెస్పాన్స్ కమిటీ మూడు, నాలుగు క్వార్టర్లుకు సంబంధించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు .