VIDEO: అదును చూసి నరికి చంపాడు

VZM: ఎస్. కోట మండలం చామలాపల్లిలో బుధవారం సాయంత్రం హత్య జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రసాద్, మురళీ మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. మురళీ భార్య రెండేళ్లగా తనకి దూరంగా ఉండడం, దీనికి కారణం ప్రసాదేనని భావించి కోపంతో రగిలిపోయాడు. లైటింగ్ సామాన్లు దించుతున్న ప్రసాద్ను అదును చూసి నరికి చంపాడని పోలీసులు తెలిపారు.