ముకుందంపూర్‌లో కార్మికులకు సన్మానం

ముకుందంపూర్‌లో కార్మికులకు సన్మానం

NRPT: ముకుందంపూర్ గ్రామంలో ప్రభుత్వ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ తిరుమలేష్ సన్మానించారు. గ్రామ శుభ్రత కోసం శ్రమిస్తున్న కార్మికులకు శాలువాలు కప్పి గౌరవించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొని కార్మికుల సేవలను అభినందించారు.