ఉగాది పర్వదినం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉగాది పర్వదినం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: పటాన్ డివిజన్‌లోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు.