BREAKING: పోలింగ్ ప్రారంభం

BREAKING: పోలింగ్ ప్రారంభం

TG: రాష్ట్రంలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మ. ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, మ. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.