VIDEO: ఏరియా హాస్పిటల్ను సందర్శించిన్న ఎమ్మెల్యే
NLG: నాగార్జునసాగర్లోని కమల నెహ్రూ ఏరియా హాస్పిటల్లో వైద్యం వికటించి చికిత్స పొందుతున్న 12 మంది పిల్లలను MLA కుందూరు జయవీర్ రెడ్డి సందర్శించారు. ఈ మేరకు పిల్లల వార్డును తనిఖీ చేశారు. తల్లిదండ్రులను సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో మాట్లాడి సంఘటనకు గల పూర్తి వివరాలు తెలుసుకొని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.