మృతుడి కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

మృతుడి కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

JGL: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన సనుగుల తిరుపతి ఇటీవల కరెంటు షాక్‌తో మరణించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కును, 4 లక్షల 50 వేల బాండ్‌ను వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం అందజేశారు.