రేషన్ దరఖాస్తులపై కీలక UPDATE

రేషన్ దరఖాస్తులపై కీలక UPDATE

AP: మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రేషన్ కార్డులకు EKYC తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. దేశంలో 95 శాతం EKYC పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏపీనేని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. రేషన్ దరఖాస్తులకు గడువు లేదని.. ఎప్పుడైనా పెట్టుకోవచ్చన్నారు.